Ranji Trophy 2024 | ఆఖరి రోజు మధ్యప్రదేశ్ విజయానికి 93 పరుగులు కావాల్సి ఉండగా విదర్భకు 4 వికెట్లు అవసరమయ్యాయి. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసిన ఎంపీ.. మరో 30 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అ�
Ranji Trophy 2024 | నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి విదర్భ విజయానికి 4 వికెట్ల దూరంలో ఉండగా మధ్యప్రదేశ్ 93 పరుగులు చేయాల్సి ఉంది. మరో రోజు ఆట మిగిలి ఉన్న ఈ మ్యాచ్లో ఏ జట్టును గెలుపు వరించేనన్నది ఇప్పుడు ఆసక్తికరం.
Ranji Trophy 2024 | రెండో సెమీస్ను మూడు రోజుల్లోనే ముగించి 48వ సారి ఫైనల్ చేరిన జట్టుగా ముంబై రికార్డులకెక్కగా.. అజింక్యా రహానే అండ్ కో. తో ఢీకొనే టీమ్పై ఆసక్తి నెలకొంది. విదర్భ - మధ్యప్రదేశ్లు ఫైనల్ రేసు కోసం హోర