14 సంవత్సరాలుగా హనుమకొండ జిల్లా వేలేరు మండల కేంద్రంలో పశువైద్యాధికారిగా సేవలం దించిన డాక్టర్ రణధీర్ రెడ్డి బదిలీపై కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం వెళ్లారు.
Veterinary Officer | రాబోయే వర్షాకాలంలో ఎక్కడైనా పిడుగుపాటుకు జీవాలు మృతిచెందితే సమాచారం ఇవ్వాలని జిల్లా వెటర్నరీ ఇన్చార్జి అధికారి జ్ఞానశేఖర్ అన్నారు.