టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ సాధారణంగా యువ హీరోలతో సినిమాలు చేయడం అరుదనే విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ ఇటీవలి కాలంలో ట్రెండ్ మారింది.
‘ఇరుగుపొరుగువారైన ఓ అబ్బాయి, అమ్మాయి మధ్య పరిచయం నుంచి పెళ్లి వరకు జరిగే ప్రయాణానికి అందమైన దృశ్యరూపమే ‘రంగ్దే’. మానవోద్వేగాలు సప్తవర్ణాలకు ప్రతీక అని తెలియజెప్పేలా ఈ టైటిల్ పెట్టాం’ అని అన్నారు వెం�
నితిన్, కీర్తిసురేశ్ హీరోహీరోయిన్లుగా వస్తున్న చిత్రం రంగ్ దే. ట్రైలర్ చూస్తుంటే సూపర్ హిట్ చిత్రం నువ్వేకావాలి లా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. దీనిపై ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు వెంక�
నితిన్-కీర్తిసురేశ్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం ‘రంగ్దే’. మార్చి 26న విడుదల కాబోతుంది. నరేశ్, వెన్నెలకిశోర్, అభినవ్ గోమాటం కీ రోల్స్ చేస్తున్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నా�
‘సృష్టిలో నవ్వగలిగే శక్తి, ఏడు రంగులను చూసే అదృష్టం కేవలం మనుషులకు మాత్రమే ఉంది. ఆ రెండు అనుభవాల్ని పంచే చిత్రమిది. జీవితంలోని ఏడు రంగులను చూపిస్తుంది’ అని అన్నారు త్రివిక్రమ్. ఆదివారం హైదరాబాద్లో జరి�