కేసీఆర్ ప్రభుత్వంలో పూర్తిచేసిన పనులను ప్రారంభించి రేవంత్రెడ్డి ప్రభుత్వం క్రెడిట్ కొట్టేస్తున్నది. కేసీఆర్ ప్రభుత్వంలో శంకుస్థాపనలు చేసిన పనులకు తిరిగి శంకుస్థాపనలు చేసి ప్రజలను ఏమార్చే ప్రయత�
రక్షణ రంగ పరికరాల తయారీ సంస్థ వెమ్ టెక్నాలజీస్ మొదటి దశ ప్రాజెక్టులో భాగంగా రూ.1,000 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టబోతున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు.