Kadiyam Srihari | గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఘన్పూర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కడియం శ్రీహరికి చుక్కెదురైంది. అర్హులైన పేదవారికి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వలేదంటూ జనం నిలదీశారు.
హనుమకొండ జిల్లా వేలేరు మండల పరిధిలోని ఎరువులు, విత్తనాల దుకాణాలపై టాస్క్ఫోర్స్, వ్యవసాయ అధికారులు, పోలీసులు తనిఖీలు చేపట్టారు. వేలేరు మండల వ్యవసాయ అధికారి కవిత, టాస్క్ఫోర్స్ ఏడీఏ రాజ్కుమార్, ఏవో స�
ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (Minister KTR) హనుమకొండ (Hanamkonda) జిల్లాలో పర్యటించనున్నారు. వేలేరు మండలంలోని శోడషపల్లిలో పలు అభివృద్ధి పనులను శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.