వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్రూల్స్ను పాటించాలని డీఎస్పీ కరుణసాగర్రెడ్డి సూచించారు. బుధవారం స్థానిక బస్టాండు ఆవరణలో ట్రాఫిక్ రూల్స్పై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమ�
మున్సిపాలిటీలో మంగళవారం పొగమంచు కమ్ముకున్నది. తెల్లవారుజాము నుంచి ఉద యం 9 గంటల వరకూ పొగమంచు దట్టంగా ఉన్నది. దీంతో వాహనదారులు లైట్లు వేసుకుని నెమ్మదిగా రాకపోకలు సాగించారు.
సంక్రాంతి పండుగకు హైదరాబాద్ నగరం పల్లెకు పోతున్నది. హైదరాబాద్ వాసులు ఆంధ్రప్రదేశ్లోని తమ సొం తూళ్లకు వెళ్తుండటంతో 65వ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగింది. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్ప�