వీర్నపల్లి మండలంలో సాగునీటి కష్టాలు తీవ్రమయ్యాయి. బోర్లు, బావులు అడుగంటడంతో పంటలు ఎండిపోతున్నాయి. పదకొండేళ్ల క్రితం నాటి రోజులు మళ్లీ పునరావృతమవుతున్నాయి. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పుష్కలమైన నీటితో పసి
వీర్నపల్లి మండల కేంద్రంలో పెద్దవాగు శివారులో ఆదివారం ఆరు వీరగల్లుల శిల్పాలు వెలుగులోకి వ చ్చాయి. ఈ విగ్రహాల ఎడమ చేతిలో విల్లు, బాణం, కుడిచేతి లో కత్తి, కొప్పు, ఈటె పట్టుకొని శత్రువుతో యుద్ధంచేస్తున్నట్లు,
సహకార సంఘాల బలోపేతంతోనే కార్పొరేట్ శక్తులకు అడ్డుకట్ట వేయవచ్చని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ అభిప్రాయపడ్డా రు. రైతు సంఘాలే యజమానులుగా ఉండే సొ సైటీలను ప్రధాని మోదీ రై�