ఆర్థిక నేరం ఆరోపణల కేసులో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె వీణా విజయన్పై ఉచ్చు బిగుస్తున్నది. కొచ్చి మినరల్స్ అండ్ రుటైల్ లిమిటెడ్ (సీఎంఆర్ఎల్)-ఎక్సలాజిక్ కంపెనీల ఆర్థిక నేరం కేసులో ఆమె�
కేరళ సీఎం పినరయి విజయన్ కుమార్తెకు ఒక ప్రైవేట్ కంపెనీ రూ.1.7 కోట్లు చెల్లించటంపై న్యాయ విచారణ జరపాలని ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. సీఎం కుమార్తె వీణాకు చెందిన ‘ఎక్సాలజిక్ సొల్యూష