పొద్దున్నే ఆరింటికి గంట మోగింది.‘ఎవరా!?’ అని తలుపు తెరిస్తే.. పక్కింటి శమన్. “మా మేనల్లుణ్ని హాస్పిటల్లో చేర్చారు. ఉన్నపళంగా పాతికవేలు కావాలని ఇప్పుడే చెల్లి నుంచి ఫోను. నా దగ్గరో పదివేలున్నాయి.
విద్యార్థులు కరువై, ఇక మూసేద్దామని అనుకున్న పాఠశాలకు సొంత ఖర్చుతో ప్రాణంపోశారు ఓ ఉపాధ్యాయురాలు. పిల్లలే లేని చోట 20 మంది విద్యార్థులను చేర్పించి.. గూడెం బడిని గుడిగా మార్చారు. పుస్తకాలతో పనిలేకుండా పాఠశాల