22A Victim జీహెచ్ఎంసీ నుంచి అనుమతి తీసుకున్నం. 2020లో ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కూడా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు 22A సెక్షన్ తో అమ్ముకోవడానికి కానీ, పిల్లలకు ఏమైనా అవసరముండి లోన్లు తీసుకుందామన్నా అన్నింటికీ ఇబ్�
పాలకుర్తి మండలం రామారావు పల్లిలో మాదకద్రవ్యాల నియంత్రణ, సైబర్ నేరాలపై అవగాహనా ర్యాలీ నిర్వహించారు. బసంత్ నగర్ ఎస్ఐ స్వామి ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో గ్రామస్తులు, యువత పాల్గొన్నారు.