బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ఢిల్లీ చేరుకున్నారు. దేశ రాజధానిలోని వసంత్ విహార్లో నూతనంగా నిర్మించిన బీఆర్ఎస్ భవన్ను (BRS Bhavan) మధ్యాహ్నం 1.05 గంటలకు ప్రారంభించనున్నారు.
ఢిల్లీలో బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవం ఘనంగా జరుగుతున్నది. ఇప్పటికే బీఆర్ఎస్ భవన్లో (BRS Bhavan) పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి (Minister Prashanth reddy), ఎంపీ సంతోష్ కుమార్ (MP
జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే దిశగా ఉరకలేస్తున్న బీఆర్ఎస్ (BRS) పార్టీ కేంద్ర కార్యాలయాన్ని సగ్వరంగా ప్రారంభించుకుంటున్నది. దేశ రాజధాని ఢిల్లీలోని వసంత్ విహార్లో (Vasant vihar) నిర్మించిన బీఆర్ఎస్ జ�
ఢిల్లీ టీఆర్ఎస్ భవన్ పనులు మొదలు ప్రారంభించే అవకాశమిచ్చిన సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు: మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి 22,300 చదరపు అడుగులలో నిర్మాణం జీ ప్లస్ త్రీ భవనం.. మొదటి అంతస్థులో అధ్యక్షుడి చాంబర్.