అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో పోలింగ్కు పూర్తయ్యాయి. గురువారం ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో జిల్లా అధి�
వరంగల్ మహానగరానికి చుట్టూ ఉన్న వర్ధన్నపేట నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకుపోతున్నది. 8 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.2,193 కోట్లు మంజూరు చేసింది.