పార్లమెంటు సీట్ల కేటాయింపులో సీఎం రేవంత్రెడ్డి మాదిగలను విస్మరిస్తూ అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని టీ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ ఆరోపించారు.
వచ్చే ఎన్నికల్లో బీజేపీకి తగిన గుణపాఠం చెప్పేందుకు మాదిగలంతా సిద్ధంగా ఉం డాలని టీఎస్ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చా రు. గురువారం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద�