ఆషాఢ మాసం రెండో ఆదివారం పురస్కరించుకుని ఏడుపాయల వన దుర్గ భవానీ మాతను ఫలాంబరి రూపంలో రకరకాల ఫలాలతో అలంకరించారు.ఈ సందర్భంగా అమ్మవారు ప్రత్యేక రీతిలో చూపర్లను ఆకర్శించే విధంగా అలంకరించారు.
ఆషాఢమాసం మొదటి ఆదివారాన్ని పురస్కరించుకొని మెదక్ జిల్లాలోని ఏడుపాయల వన దుర్గ్గాభవానీ మాతను శాకాంబరి రూపంలో ప్రత్యేకంగా అలంకరించారు. ఆదివారం వేకువజాము నుంచే ఏడుపాయలకు భక్తు లు తరలిరావడంతో జాతరను తలప�
మెదక్ జిల్లా పాపన్నపేట్ మండలంలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వన దుర్గాభవానీ మాతను ఆదివారం పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకుని పూజలు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు మంజీరానదిలోని పాయల్�
మెదక్ జిల్లా ఏడుపాయల వనదుర్గా భవానీమాత ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. భక్తులు మంజీరా నదిలోని పాయల్లో పుణ్యస్నానాలు ఆచరించి దుర్గామాతను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.