జమ్ముకశ్మీర్లోని షోపియాన్ జిల్లా చౌదరిగుండ్ గ్రామానికి చెందిన చివరి కశ్మీరీ పండిట్ డాలీ కుమారి కూడా శుక్రవారం ఆ గ్రామాన్ని వీడి జమ్ముకు తరలిపోయారు. ‘భయంతో బతకలేం.. ఇంతకుమించి ఏం చేయగలం’ అని ఆమె నిస్
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓ వ్యాన్ లోయలో పడిపోవడంతో 13 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. ఇద్దరు గాయపడ్డారు. ఈ దుర్ఘటన ఆదివారం ఛక్రతా పట్టణంలో చోటుచేసుకుంది. 15 మంది