పాతకాల్వ పేరూరు బండపై పునఃనిర్మించిన వకుళమాత ఆలయానికి భక్తుల రాక పెరుగుతున్నందున ఈ ఆలయాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేస్తామని టీటీడీ ఈఓ ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. వకుళమాత ఆలయం చుట్టూ పేరూరు బండపై భక్తులక
శ్రీ వకుళ మాత ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజసం చేపట్టారు. బుధవారం మధ్యాహ్నం 2 నుంచి 3.30 గంటల వరకు నిర్వహించారు. తిరుపతి పాతకాల్వ వద్ద పేరూరు బండపై టీటీడీ ఈ ఆలయాన్ని...
తిరుపతి సమీపంలోని పాతకాల్వ లో శ్రీ వకుళామాత ఆలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాల్లో భాగంగా సోమవారం క్షీరాధివాసం ఘనంగా నిర్వహించారు. ఉదయం 8.30 నుంచి 11.30 గంటల వరకు విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, అగ్ని�