ములుగు జిల్లా వాజేడు పోలీస్స్టేషన్లో ఎస్సైగా విధులు ని ర్వర్తిస్తున్న రుద్రరాపు హరీశ్(30) సోమవా రం ఆత్మహత్య చేసుకున్నాడు. మండలంలో ని మండపాక గోదావరి బ్రిడ్జి సమీపంలోని ఫెరియాడో రిసార్ట్స్లో గది నంబర్
మన్యంలో అలజడి నెలకొంది. గిరిజనుల హత్యతో ఏజెన్సీ గ్రామాలు ఉలిక్కిపడ్డాయి. ములు గు జిల్లా వాజేడు పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలో ఉన్న పెనుగోలు కాలనీ(బాలలక్ష్మీపురం) గ్రామంలో గురువారం రాత్రి మావోయిస్టు�