Kerala Education : విద్యారంగంలో ముందుండే రాష్ట్రంగా గుర్తింపు తెచ్చుకున్న కేరళ.. మరో కీలక మార్పు దిశగా అడుగులేయబోతుంది. పదో తరగతి విద్యార్థులపై అకడమిక్ భారాన్ని తగ్గించేందుకు 25 శాతం సిలబస్ తగ్గించాలని నిర్ణయించిం�
School Holiday: అయోధ్య ఈవెంట్ కోసం ఓ స్కూల్కు సెలువు ఇచ్చారు. అయితే ఆ ఘటనపై కేరళ విద్యాశాఖ మంత్రి నివేదిక కోరారు. తమ స్కూల్ వద్ద ఆలయాలు ఉన్నాయని, అందుకే సెలువు ఇచ్చినట్లు ఓ టీచర్ తెలిపారు.