కుప్పకూలిన ఇళ్లు| ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలో భారీ వర్షాల కారణంగా ఓ ఇళ్లు కుప్పకూలింది. దీంతో ముగ్గురు మృతిచెందగా, మరో నలుగురు గల్లంతయ్యారు. ఉత్తరకాశీ జిల్లాలో ఆదివారం రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వర్ష�
చార్ ధామ్ యాత్ర| ఉత్తరాఖండ్లోని మూడు జిల్లాల ప్రజలు చార్ ధామ్ యాత్ర చేపట్టవచ్చని ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వం నిలిపివేసింది. ఆ మూడు జిల్లాల వాసులకు యాత్రను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్�