దైనందిన జీవనంలో ప్లాస్టిక్ వినియోగం విచ్చలవిడిగా పెరిగి పోయింది. చివరకు తినే ఆహారం, తాగే ఛాయ్ సహా అన్నీ కవర్లలోనే మోసుకెళ్లడం అలవాటైంది. అదుపు లేకుండా పోతున్న ప్లాస్టిక్ వాడకంతో పర్యావరణానికి పెను ప�
భావితరాలకు నివాసయోగ్యమైన పరిసరాలను అందించడం మనందరి బాధ్యతని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖల మంత్రి కొండా సురేఖ అన్నారు. పచ్చదనం పెంపునకు ఎంతగా ప్రాధాన్యం ఇస్తున్నామో నిత్య జీవితంలో ప్లాస్టిక్ వా�
ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేలా పంచాయతీరాజ్శాఖ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని ప్రతి గ్రామ పంచాయతీలో స్టీల్ బ్యాంకును ఏర్పాటు చేస్తున్నది. దీంతో ప్లాస్టిక్ స్థానంలో స�
పర్యావరణ పరిరక్షణకు ప్లాస్టిక్ను నియంత్రించాలని నిరంతరం ప్రభుత్వం కృషి చేస్తున్నా.. కిందిస్థాయి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా రోజురోజుకు ప్లాస్టిక్ వాడకం పెరిగిపోతున్నది.