వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి యూఎస్లోని ఒక్ల హోమా విశ్వవిద్యాలయంతో దుండిగల్లోని మర్రి లక్ష్మణ్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఎల్ఐఆర్టీ) ఒప్పందం చేసుకుంది.
Honorary Diploma: మహిళా విద్యార్ధినికి తోడుగా ఉన్న శునకం కూడా గౌరవ డిగ్రీని అందుకున్నది. అమెరికాలోని సెటాన్ వర్సిటీ ఈ పట్టాను అందజేసింది. ఆ వర్సిటీ తన ట్విట్టర్లో వీడియోను పోస్టు చేసింది.