భారత్కు అమెరికా రాయబారి సెర్గియో గోర్, ఆ దేశ కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్ ఇక్కడి చారిత్రక తాజ్ ఫలక్నుమా ప్యాలెస్లో ఉన్నతస్థాయి బిజినెస్ రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించారు. ఇరు దేశాల ద్వైపాక్
ఢిల్లీలో అమెరికా రాయబారి సెర్జియో గోర్తో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బుధవారం సమావేశమయ్యారు. తెలంగాణలో విద్య, పెట్టుబడులు, ఉపాధి కల్పన, సాంకేతికరంగాల్లో సహకారంపై చర్చించారు.
అమెరికా స్వాతంత్య్ర 250వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా భారత్లో యూఎస్ఏ రాయబారి, దక్షిణాసియా-మధ్య ఆసియా ప్రత్యేక రాయబారి సెర్గియో గోర్తో తెలంగాణ, ఏపీ రాష్ర్టాల రిపబ్లిక్ ఆఫ్ కజకిస్తాన్ కాన్సుల్, ఎం�