నాగర్కర్నూల్ జిల్లా (Nagarkurnool) ఊర్కొండ మండలంలో దారుణం చోటుచేసుకున్నది. దైవదర్శనం కోసం ఆలయానికి వచ్చిన ఓ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మహబూబ్నగర్ జిల్లాకు చెందిన ఓ యువతి తన బంధువుతో కలిసి ఊర
Road Accident | దైవ దర్శనానికి వెళ్లి వస్తూ రోడ్డు ప్రమాదంలో దంపతులతో పాటు కొడుకు మృతి చెందాడు.
కూతురు పరిస్థితి విషమంగా ఉన్నది. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా ఉర్కొంట శివారులోని 167వ జాతీయ
రహదారిపై చోటు చేసుకున్నది.
ఊర్కొండ: రైతు అభివృద్ధితో పాటు రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. ఆయన శనివారం మండల కేంద్�