మంత్రి జూపల్లి ఇలాకాలో యూరియా కొనుగోళ్లపై వసూళ్ల దందా కొనసాగుతున్నది. మంత్రి జూపల్లి కృష్ణారావు తన సొంత నియోజకవర్గంలోని రైతులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో మిగిలిన ప్రాంతాల కంటే ఎక్కువ మొత్తంలో యూరియాన�
‘యూరియా బస్తాను ప్రభుత్వం నిర్ణయించిన ధర రూ.266కు విక్రయిస్తే మాకు గిట్టుబాటు కాదు. రూ.388కి అయితేనే విక్రయిస్తాం. లేదంటే మొత్తం అమ్మకాలను బంద్ చేస్తాం..’ ఇదీ మూడు రోజుల క్రితం సూర్యాపేట జిల్లా ఎరువుల డీలర్ల