వేల మంది డిపాజిటర్లను నిలువునా ముంచి రూ.3 వేల కోట్ల మేరకు మోసగించిన కేసులో హీరా గ్రూప్ సంస్థల అధినేత, ప్రధాన నిందితురాలు నౌహీరా షేక్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్టు చేశారు.
ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా తాను హైదరాబాద్లో పనిచేసినప్పుడు తెలంగాణ ప్రాంతం మధుర జ్ఞాపకాలను ఇచ్చిందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వీ రామసుబ్రమణియన్ గుర్తుచేసుకున్నారు. గురువారం హైకోర్టు