గత ప్రపంచకప్లో తుది మెట్టుపై బోల్తా పడిన న్యూజిలాండ్.. ఈ సారి కప్పు కొట్టాలని పట్టుదలగా కనిపిస్తున్నది. తొలి మ్యాచ్ లో నిర్దాక్షిణ్యమైన ఆట తీరుతో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ను మట్టికరిపించిన కి�
వన్డే ప్రపంచకప్ ఆడేందుకు దాయాది పాకిస్థాన్ జట్టు.. భారత్లో అడుగుపెట్టింది. 2016 టీ20 ప్రపంచకప్ తర్వాత పాకిస్థాన్ టీమ్ ఇక్కడికి చేరుకోవడం ఇదే తొలిసారి.