సిలబస్ రేషనలైజేషన్ పేరిట జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ సంస్థ (ఎన్సీఈఆర్టీ) పదవ తరగతి జీవశాస్త్ర పుస్తకాల నుంచి డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతాన్ని తొలగించింది. విద్యార్థులపై సిలబస్ భారాన్ని తగ్గించ�
దశాబ్దాల తరబడి ప్రభుత్వాల నిర్వాకం వల్ల అశాస్త్రీయ, అప్రజాస్వామిక నిర్ణయాలు అమలవుతున్నాయి. ఫలితంగా ప్రజ లు రోడ్లపైకెక్కి దావానలం సృష్టించాలా? మే ల్కొని సంస్కరించి ఉద్ధరించే ప్రయత్నం జరగవద్దా? నిశ్చేష్