మణిపూర్లో హింసాకాండ కొనసాగుతున్నది. బుధవారం చురాచంద్పూర్ జిల్లాలో దుండగుల కాల్పుల్లో ఓ పోలీస్ అధికారి ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు గాయపడ్డారు. మంగళవారం కాంగ్పోంగ్పీ జిల్లాలో ముగ్గురు గిరిజను�
మణిపూర్లో హింసాత్మక ఘటనలు తగ్గుముఖం పట్టడం లేదు. తాజాగా మోరే జిల్లాలో 30 ఇండ్లు, దుకాణాలకు మిలిటెంట్లు నిప్పు పెట్టారు. దీంతో భద్రతా దళాలు, మిలిటెంట్ల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. మరోవైపు కాంగ్పోక్ప�