కేంద్ర క్రీడాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో క్షేత్రస్థాయిలో ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు తీసుకొచ్చిన ఖేలోఇండియా ద్వారా ప్లేయర్లకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూ
దేశంలోని యువత అభ్యున్నతికి వేదికగా నిలిచే స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ మేరా యువ భారత్ (మై భారత్)ను ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు.
రెజ్లర్ల పోరాటానికి కేంద్రం తలొగ్గింది. వారి డిమాండ్లను నెరవేర్చేందుకు బేషరతుగా అంగీకరించింది. బుధవారం కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ రెజ్లర్లతో ఆరు గంటల పాటు సుదీర్ఘ చర్చలు జరిపారు. రెజ్లర్
రెజ్లర్ల ఆందోళనపై మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేక కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి పరుగులు పెట్టారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఢిల్లీలో ఓ కార్యక్రమానికి వచ్చిన �
బీజేపీ ఎంపీ, రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ లైంగిక వేధింపులపై తాము చేస్తున్న నిరసనను తొక్కిపెట్టేందుకు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కుట్ర చేశారని రెజ్లర్ వినేశ్ ఫొగట్ తెలిపారు. బ్రిజ�
కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్తో మంత్రి శ్రీనివాస్గౌడ్ హైదరాబార్, సెప్టెంబర్ 20(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో క్రీడా, మౌలిక సదుపాయాల కల్పనకు రూ.52 కోట్లు మంజూరు చేయాలని క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస�
న్యూఢిల్లీ: జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ‘ఫిట్ ఇండియా’ యాప్ను ఆవిష్కరించారు. భారత హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్చంద్ జన్మదినం సందర్భంగా ఢిల్లీల�
అత్యుత్తమ ఒలింపియన్లలో ఆమె ఒకరు కేంద్ర క్రీడా మంత్రి ఠాకూర్ ప్రశంసలు స్టార్ షట్లర్కు ఘన స్వాగతం న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్లో కాంస్య పతకంతో సత్తాచాటిన స్టార్ షట్లర్ పీవీ సింధును