తెలంగాణలో గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థలను ఆర్థికంగా బలోపేతం చేయాలనే లక్ష్యానికి క్షేత్రస్థాయిలో ఉన్న డాటా శాపంగా మారింది. క్షేత్రస్థాయిలో నమ్మకమైన, సకాలంలో లభించే కచ్చితమైన సమాచారం(డాటా) లేకపోవడం వల్ల �
జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం ఉడుతగూడెం గ్రామా న్ని స్వయం సమృద్ధి, మాలిక సదుపాయాల కల్పన విభాగంలో ఉత్తమ పం చాయతీగా ఎంపిక చేసింది.