వానకాలం ముంగిట డెంగ్యూ డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ఏటేటా డెంగ్యూ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నిరుడు రాష్ట్రంలో రికార్డు స్థా యిలో 10,077 డెంగ్యూ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
దేశవ్యాప్తంగా ఈ ఏడాది జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి రాబోతున్న నూతన న్యాయ చట్టం ప్రకారం నిర్లక్ష్యంగా వైద్యం చేసి రోగి ప్రాణాలు తీసే వైద్యసిబ్బందికి కచ్చితంగా జైలు శిక్ష పడొచ్చని కేంద్ర వైద్యారోగ్య మంత్రి�
తెలంగాణలో | తెలంగాణ ప్రభుత్వం బ్లాక్ ఫంగస్ కట్టడికి తీసుకొని మరణాలను నివారించగలిగిందని కేంద్రం తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా బ్లాక్ ఫంగస్తో చనిపోయింది నలుగురు మాత్రమేనని వెల్లడించింది.