ఒకటో తరగతిలో అడ్మిషన్ పొందేందుకు ఆరేండ్లు నిండి ఉండాలన్న నిబంధన ఎందుకు పాటించడం లేదని కేంద్ర విద్యాశాఖ తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ నిబంధనను పాటించాలని ఆదేశించింది.
ఆగస్టులోపు అదనపు తరగతి గదులు.. డిసెంబర్లోపు టాయిలెట్ల నిర్మాణాన్ని పూర్తిచేయాలని కేంద్ర విద్యాశాఖ రాష్ర్టాన్ని ఆదేశించింది. రాష్ట్రంలో 1,823 బాలికల టాయిలెట్లు నిర్మించాల్సి ఉండగా, ఇప్పటి వరకు 342 మాత్రమే ప
నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ)కి డీమ్డ్ యూనివర్సిటీ హోదాను కల్పిస్తూ కేంద్ర విద్యా శాఖ తాజాగా ఉత్తర్వులు జారీచేసింది.