దేశీయ టెలికం సంస్థలు రుణాలతో సతమతమవుతున్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరం చివరినాటికి నాలుగు టెలికం సంస్థల అప్పు రూ.4,09,905 కోట్లుగా ఉన్నట్లు పార్లమెంట్కు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. లోకసభలో సభ్యుడు అడిగిన ప్�
మారుమూల ప్రాంతాలకు సైతం ఇంటర్నెట్ సేవలను విస్తరించేందుకు ఉద్దేశించిన తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్కు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖ సహాయమంత్రి ప�