ఏపీ ప్రజలకు కేంద్రం శుభవార్త అందజేసింది. ఆర్థికంగా నష్టాల్లో ఉన్న రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (వైజాగ్ స్టీల్ ప్లాంట్)కు ఆర్థికంగా భారీ సాయం అందించాలని నిర్ణయించింది. గురువారం జరిగిన కేంద్ర మ�
రాష్ట్రంలో నవోదయ విద్యాలయాలు ఏర్పాటుచేయాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వ డిమాండ్కు కేంద్రం ఎట్టకేలకు దిగివచ్చింది. తెలంగాణలో కొత్తగా 7 నవోదయ పాఠశాలలు ఏర్పాటుచేయాలని కేం ద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు
రాజ్యాంగంలో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లో క్రిమీలేయర్ నియమం లేదని కేంద్ర మంత్రివర్గం శుక్రవారం స్పష్టం చేసింది. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో క్రిమీలేయర్ విధానం ఉండాలని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పులో చేసి�
న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాల రద్దు కోసం ఈ నెల 24న కేంద్ర కేబినెట్ భేటీ కానున్నది. మూడు వ్యవసాయ చట్టాల రద్దుకు సంబంధించిన బిల్లుపై చర్చించి ఆమోదం తెలుపనున్నది. ఈ నెల 29 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ శీతా�
నేడు కేంద్ర కేబినెట్ భేటీ | కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరుగుతుందన్న ఊహాగానాల మధ్య ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో బుధవారం కేంద్రమంత్రివర్గం సమావేశం కానుంది.
నేడు కేంద్ర కేబినెట్ భేటీ! | కేంద్ర మంత్రివర్గ సమావేశ బుధవారం జరుగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఉదయం 11గంటలకు జరుగుతుందని ఓ అధికారి తెలిపారు.