నేపాల్ యువతలో పెరుగుతున్న అసంతృప్తి మరోసారి వీధుల్లో నిరసన రూపం దాల్చింది. గత మూడు రోజుల్లో ముగ్గురు యువకులు పెట్రోల్ పోసుకొని ఆత్మాహుతి యత్నం చేశారు. ఇందులో ఇద్దరు చనిపోయారు. ప్రధాని బాలేంద్ర షా రాజీ
Unemployment Crisis | ‘అధిక విద్యార్హత ఉన్న అభ్యర్థులు తక్కువ అర్హతలు కల అభ్యర్థులకు ఉద్దేశించిన ఉద్యోగాలు పొందడానికి అనర్హులు’ అంటూ ఇటీవల సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది.