నిరుద్యోగుల నిరసన సెగకు ప్రభుత్వం బెంబెలెత్తుతోంది. సీఎం రేవంత్రెడ్డి పర్యటన బీఎన్రెడ్డినగర్లో ఉంటే దిల్సుఖ్నగర్లో నిరుద్యోగ జేఏసీ నేతలను ముందస్తు అరెస్టు చేయడంపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వె�
హైదరాబాద్లో ఐటీ ఉద్యోగాల ముసుగులో బోగస్ కంపెనీలు నిరుద్యోగులను మోసం చేస్తున్నాయి. యువతను లక్ష్యంగా చేసుకుని ఉద్యోగాలు ఇస్తామంటూ చెప్పి శిక్షణ పేరుతో రూ.లక్షలు వసూలు చేస్తున్నాయి.