యాలాల మండల పరిధిలోని గ్రామాలలో నీటి సమస్య (Drinking Water) ఉధృతమౌతుంది. నెల రోజుల క్రితం వరకు భూగర్భ జలాలు అడుగంటాయి. దీంతో వేసిన పంటలను ఎలా రక్షించుకోవాలో తెలియక, చేసేదేమిలేక పశువులను మేపిన సంగతి మరవకముందే తాగునీ�
కామారెడ్డి జిల్లాలో రోజురోజుకూ భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. వేసవికాలం కావడంతో నీటి వనరులు వేగంగా పడిపోతున్నాయి. పదేండ్ల కాలంలో ఇలాంటి పరిస్థితిని ఎన్నడూ చూడలేదని మండలంలోని సోమార్పేట్ రైతులు వాపోత�
గజ్వేల్ మండలం కొడకండ్ల వద్దనున్న కొండపోచమ్మ ప్రాజెక్టు కాలువ ద్వారా కాళేశ్వర గోదావరి జలాలను ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి శుక్రవారం వదలడంతో కూడ వెల్లిలోకి నీటి ప్రవాహం ఒక్క రోజులోనే చేరుకున్నది.
సకల జీవకోటికి గాలి తర్వాత అత్యవసరం నీరే. అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భూగర్భజలాల సంరక్షణకు పెద్ద ఎత్తున కృషి చేస్తున్నాయి. భూమిలో నీరు ఇంకేలా పెద్ద ఎత్తున చెక్డ్యాంలు, ఇంకుడుగుంతలు, మొక్కల పెంపకం �