నగరంలో ఎప్పుడు, ఎక్కడ, ఎంత సేపు కరెంట్ పోతుందో తెలియక ప్రజలు సతమతమవుతున్నారు. ఉక్కపోతకు తట్టుకోలేక ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు నిరంతరం నడుస్తుంటే.. విద్యుత్ డిమాండ్, వినియోగం రికార్డు స్థాయిలో నమోదవుతోంద�
వేసవిలో అప్రకటిత కరెంట్ కోతలతో జనం ఇబ్బందులు పడుతుంటే.. టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ జితేశ్ వీ పాటిల్ కార్యాలయానికే పరిమితమవుతున్నారంటూ ‘నమస్తే’లో కథనం ప్రచురితమైంది. దీంతో బుధవారం ఉదయమే సీఎండీ తనతో ప