ప్రపంచ వ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తున్న కృత్రిమ మేధ (ఏఐ) మార్కెట్ విలువ 2033 నాటికి 4.8 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. ఇది ఇంచుమించు జర్మనీ ఆర్థిక వ్యవస్థ పరిమాణంతో సమానం.
Forest Area: భారత్లో అటవీ విస్తీర్ణం పెరిగింది. 2010 నుంచి 2020 వరకు దేశంలో సుమారు 2.66 లక్షల హెక్టార్ల అటవీ ప్రాంతం పెరిగినట్లు ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్(ఎఫ్ఏవో) తన రిపోర్టులో పేర్కొన్నది. అట
హైదరాబాద్: కరోనా వైరస్ను నియంత్రించేందుకు హైదరాబాద్కు చెందిన భారత్బయోటెక్ సంస్థ కోవాగ్జిన్ టీకాను డెవలప్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ టీకా ప్రొక్యూర్మెంట్ను ఐక్యరాజ్యసమితి నిలిపే�