భారత స్టార్ ప్యాడ్లర్ సతియన్ జ్ఞానశేఖరన్ సంచలన ప్రదర్శనతో ప్రపంచ 20వ ర్యాంకు ఆటగాడు ఖ్వాద్రి అరుణను ఓడించినా అతడు ప్రాతినిథ్యం వహిస్తున్న దబాంగ్ డిల్లీకి తొలి మ్యాచ్లో ఓటమి తప్పలేదు.
అల్టిమేట్ టేబుల్ టెన్నిస్(యూటీటీ) లీగ్కు వేళయైంది. చెన్నై.. జవహర్లాల్ నెహ్రూ స్టేడియం వేదికగా ఆగస్టు 22 నుంచి సెప్టెంబర్ 7వ తేదీ వరకు యూటీటీ టోర్నీ జరుగనుంది. మొత్తం ఎనిమిది జట్లు 23 మ్యాచ్ల్లో తలపడన�
భారత స్టార్ ప్యాడర్ హర్మీత్ దేశాయ్ దుమ్మురేపడంతో అల్టిమేట్ టేబుల్ టెన్నిస్ (యూటీటీ) నాలుగో సీజన్లో గోవా చాలెంజర్స్ చాంపియన్గా నిలిచింది. పుణెలోని ఛత్రపతి స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఆదివారం �