న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు భారీగా పెరిగిపోవడానికి యూకే వేరియంటే కారణమని తేలింది. శాంపిళ్లను విశ్లేషించడం ద్వారా దీని వెనుక ఉన్నది యూకే స్ట్రెయిన్ అని తేలినట్లు నేషనల్ సె
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజెస్ కంట్రోల్కు మార్చిలో పంపిన 70 శాతం నమూనాలు బ్రిటన్ వేరియంట్ కరోనా వైరస్ను కలిగి ఉన్నాయని PGIMER డైరెక్టర్ ప్రొఫెసర్ జగత్ రామ్ తెలిపారు. ఈ జా
ఉత్పరివర్తనం చెందిన కరోనా వైరస్మహారాష్ట్ర, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో వెలుగులోకి డబుల్ మ్యుటేషన్ ప్రమాదకరం..టీకా కూడా ఏమీ చేయలేదు: సీసీఎంబీ డైరెక్టర్18 రాష్ర్టాల్లోకి వ్యాపించిన కొత్త రకం స్ట్రెయిన్�
జగిత్యాల : గల్ఫ్ నుంచి తిరిగి వచ్చిన ఇద్దరు వలస కార్మికులకు కొవిడ్-19 యూకే స్ట్రెయిన్ పాజిటివ్గా తేలింది. వివరాలిలా ఉన్నాయి. జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేట గ్రామానికి చెందిన వ్యక్తి అదేవిధ�
న్యూఢిల్లీ: దేశంలో బ్రిటన్, దక్షిణ ఆఫ్రికా, బ్రెజిల్ స్ట్రెయిన్ కరోనా కేసుల సంఖ్య 213కు చేరిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇందులో 187 బ్రిటన్ స్ట్రెయిన్, ఆరు బ్రెజిల్ స్ట్రెయిన్, దక్షిణ ఆఫ