కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ (యూజీడీ) పనులపై అధికారులు అలసత్వం వీడడం లేదు. నగరంలోని రోడ్ల మధ్యలో పైపులు వేసి ఏళ్లు గడుస్తున్నా.. కనెక్షన్లు ఇచ్చి వాటిని వినియోగంలోకి తేవడం లేద�
రామగుండం కార్పొరేషన్ లో వివాదాస్పదంగా ఉన్న యూజీడీ అక్రమాల నిగ్గు తేల్చేంత వరకు బిల్లులు ఆపాలని 41వ డివిజన్ కార్పొరేటర్ మార్కపురి సూర్య అధికారులను కోరారు. ఈమేరకు కలెక్టరేట్ లో సోమవారం జరిగిన ప్రజావాణిలో