మెదక్ జిల్లాలో మెదక్-బాలానగర్ రహదారిపై నల్లవల్లి అటవీ ప్రాంతంలో శుక్రవారం జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.క్షతగాత్రులను సూరారంలోని మల్లారెడ్డి దవాఖానకు తరలిస్త�
సంగారెడ్డి : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆసుపత్రికి వెళ్తూ ఇద్దరు రోడ్డు ప్రమాదం మృత్యువాతపడ్డారు. కృష్ణయ్యగూడెం వద్ద ముంబై హైవేపై ఈ ఘటన మంగళవారం చోటుచేసుకున్నది. మృతులను దొబ్బకుంట తండాకు చెంద