అమరావతి : సరదా కోసం నీటి గుంతలో దిగిన ఇద్దరు విద్యార్థులకు ఈత రాక ప్రమాదవశాత్తు నీట మునిగి చనిపోయిన సంఘటన ప్రకాశం జిల్లా కనిగిరి మండలం పేరంగుడిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఇండ్ల దినేష
Kakatiya Canal | ఈత సరదా వారి ప్రాణాల మీదకు తెచ్చింది. కాతీయ కెనాల్లో ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. ఈ విషాదకర సంఘటన వరంగల్లోని డాక్టర్స్ కాలనీ సమీపంలో చోటు చేసుకుంది.