Life Imprisonment | ఆస్తి తగాదాలతో తన ఇద్దరు కుమారులతో కలసి భర్తను రోకలి బండతో కొట్టి హత్య చేసిన భార్యకు, ఇద్దరు కుమారులకు జనగామ జిల్లాకోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.
Crime News | తిరుపతి జిల్లాలో దారుణం జరిగింది. ఓ తల్లి తన ఇద్దరు కుమారులను హత్య చేసి ఆత్మహత్యకు పాల్పడింది. జిల్లాలోని శ్రీకాళహస్తి ఈదులగుంట కాలనీలో జరిగిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.