బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో ఓ గిరిజన మహిళను ఇద్దరు వ్యక్తులు అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి, హత్య చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఖాండ్వా జిల్లా, ఖల్వా గిరిజన ప్రాంతంలో శనివారం రాత్రి 1 గంట సమయం�
సరదాగా స్నానం చేయడానికి జూరాల కాలువ వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ఇద్దరు మృతి చెందారు. నలుగురు చిన్నారులతోసహా ఇద్దరు పెద్దలను స్థానికులు ఈ ప్రమాదం నుంచి కాపాడారు.