ఎదురెదురుగా అతివేగంగా వచ్చి రెండు కార్లు ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతిచెందగా, మరో ఆరుగురికి తీవ్రగాయాలైన ఘటన మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలోని వెంకట్రావ్పేట శివారులో ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. �
ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీకొన్న ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం చెందారు. ఈ విషాద ఘటన నారాయణపేట జిల్లా మక్తల్ మండలం జక్లేర్ గ్రామ సమీపంలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకున్నది.