మండలంలోని ముమ్మళ్లపల్లి గ్రామ సమీపంలో 44వ జాతీయ రహదారిపై రెండు బైకులు ఢీకొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరు గాయపడినట్లు ఎస్సై మంజునాథ్రెడ్డి తెలిపారు.
road accident | ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. తాంసి మండలం హస్నాపూర్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకున్నది. రెండు బైక్లు ఢీకొని ముగ్గురు మృతి చెందారు. మరో మరో ఇద్దరికి గాయాలవగా ఆసుపత్రికి