నిజామాబాద్ : జిల్లాలో దారుణంలో చోటు చేసుకుంది. కుటుంబ తగాదాలకు ఇద్దరు వ్యక్తులు బలయ్యారు. ఈ విషాదకర సంఘటన నిజామాబాద్ జిల్లా మోపల్ మండలంలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికుల తెలిపిన విరాలు ఇలా ఉన్నాయి. కు
గత ఏడాది ప్రకాశం జిల్లా టంగుటూరులో సంచలనం సృష్టించిన జంట హత్యల కేసులో పురోగతి కనిపిస్తున్నది. ఈ హత్యతో సంబంధమున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.