‘నా కెరీర్ ఎడిటర్గా మొదలైంది. పాకెట్మనీకోసం టీవీ సీరియల్స్, యాడ్ ఫిల్మ్స్ ఎడిటింగ్ చేసేవాడ్ని. కొన్ని యాడ్ ఫిల్మ్స్ డైరెక్ట్ చేశాను కూడా. పదేళ్లు యాడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నా. ఆ తర్వాత హైదర�
బీఆర్ చోప్రా రూపొందించిన ‘మహాభారత్' సీరియల్లో శకుని పాత్ర ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకున్న సీనియర్ నటుడు గుఫీ పైంతాల్ (79) సోమవారం ఉదయం ముంబయిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూశారు.
టీవీ సీరియల్స్.. తెలుగు మహిళల జీవితంలో ఓ భాగం. ఆ పాత్రల భావోద్వేగాలనే తమ సుఖదుఃఖాల్లా భావించే కుటుంబాలు అనేకం. కొత్త సీరియల్ ప్రారంభమైందంటే.. కొత్త చుట్టాలు ఇంటికొచ్చినట్టే, ఇరుగమ్మ పొరుగమ్మలతో ముచ్చట్�